డిసెంబరు 1 నుంచి తాగునీటి ఛార్జీల పెంపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డిసెంబరు 1 నుంచి తాగునీటి ఛార్జీల పెంపు

డిసెంబరు 1 నుంచి తాగునీటి ఛార్జీల పెంపు

Written By news on Friday, November 11, 2011 | 11/11/2011




హైదరాబాద్: డిసెంబరు 1నుంచి తాగునీటి ఛార్జీలను పెంచాలని జలమండలి నిర్ణయించింది. వెయ్యి లీటర్లకు ఆరు రూపాయల నుంచి పది రూపాయలకు పెంచారు. ఫ్యాక్టరీలకు 25 రూపాయలకు పెంచారు. వ్యాపార అవసరాలకు వాడే నీటి పన్నుని 20 రూపాయలకు పెంచారు. నీటి ఛార్జీల పెంపుతో 20 కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది.
Share this article :

0 comments: