జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా మండల కేంద్రం పెదనందిపాడు నుంచి ప్రారంభమవు తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
29-11-2011 మంగళవారం
పెదనందిపాడు మండలం
* పెదనందిపాడు నుంచి యాత్ర ప్రారంభం
* వరగానిలో పర్యటన
* ఎ.బి.పాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ
కాకుమాను మండలం
* పాండ్రపాడులో పర్యటన
* కె.బి.పాలెంలో విగ్రహావిష్కరణ
* చినలింగాయపాలెంలో విగ్రహావిష్కరణ, బోరుగడ్డ శాంసన్ కుటుంబానికి ఓదార్పు
* వల్లూరులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
* లింగంగుంటపాలెంలో విగ్రహావిష్కరణ
వివరాలు..
29-11-2011 మంగళవారం
పెదనందిపాడు మండలం
* పెదనందిపాడు నుంచి యాత్ర ప్రారంభం
* వరగానిలో పర్యటన
* ఎ.బి.పాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ
కాకుమాను మండలం
* పాండ్రపాడులో పర్యటన
* కె.బి.పాలెంలో విగ్రహావిష్కరణ
* చినలింగాయపాలెంలో విగ్రహావిష్కరణ, బోరుగడ్డ శాంసన్ కుటుంబానికి ఓదార్పు
* వల్లూరులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
* లింగంగుంటపాలెంలో విగ్రహావిష్కరణ
0 comments:
Post a Comment