వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర 29-11-2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర 29-11-2011

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర 29-11-2011

Written By news on Tuesday, November 29, 2011 | 11/29/2011

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా మండల కేంద్రం పెదనందిపాడు నుంచి ప్రారంభమవు తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

29-11-2011 మంగళవారం

పెదనందిపాడు మండలం
* పెదనందిపాడు నుంచి యాత్ర ప్రారంభం 
* వరగానిలో పర్యటన
* ఎ.బి.పాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ

కాకుమాను మండలం
* పాండ్రపాడులో పర్యటన
* కె.బి.పాలెంలో విగ్రహావిష్కరణ
* చినలింగాయపాలెంలో విగ్రహావిష్కరణ, బోరుగడ్డ శాంసన్ కుటుంబానికి ఓదార్పు
* వల్లూరులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
* లింగంగుంటపాలెంలో విగ్రహావిష్కరణ
Share this article :

0 comments: