చంద్రబాబు సంబంధించి పీఈ నెం 7/2011తో కేసు నమోదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు సంబంధించి పీఈ నెం 7/2011తో కేసు నమోదు

చంద్రబాబు సంబంధించి పీఈ నెం 7/2011తో కేసు నమోదు

Written By news on Saturday, November 26, 2011 | 11/26/2011

 అక్రమాస్తుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు సహా 12 మందిపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి పీఈ నెం 7/2011తో కేసు నమోదు చేసింది. భువనేశ్వరి, లోకేష్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళీమోహన్, రామోజీరావు, నాగరాజ నాయుడు, అహోబిలరావు, కేవీ రావు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, హెరిటేజ్ ఫుడ్స్‌పై కేసులు నమోదు చేసింది.
Share this article :

0 comments: