వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 11వ తేదీన బద్వేల్ నియోజకవర్గంలోని కరువు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పోరుమామిళ్ల, కాశీనాయిన, బద్వేల్ మండలాల్లో ఆయన పర్యటించి పంటలను పరిశీలించనున్నారు. ఈరోజు ఉదయం వైఎస్ జగన్ ను పార్టీ నేతలు సురేష్ బాబు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు కలిశారు. వారితో నియోజకవర్గ సమస్యలపై వైఎస్ జగన్ చర్చిస్తున్నారు.
Home »
» కరువు ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
కరువు ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
Written By news on Wednesday, November 9, 2011 | 11/09/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment