జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం పెదనందిపాడు మండలం నాగులపాడు నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
30-11-2011 బుధవారం
పెదనందిపాడు మండలం, నాగులపాడు నుంచి యాత్ర ప్రారంభం
కాకుమాను మండలం, వల్లూరులో నాలుగు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ, లింగంగుంటపాలెంలో విగ్రహావిష్కరణ
వట్టిచెరుకూరు మండలం..
వట్టిచెరుకూరులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
లేమల్లెపాడులో విగ్రహావిష్కరణ
అనంతవరప్పాడులో విగ్రహావిష్కరణ
ముట్లూరులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
కారంపూడిపాడులో విగ్రహావిష్కరణ
కోవెలమూడిలో విగ్రహావిష్కరణ
వివరాలు..
30-11-2011 బుధవారం
పెదనందిపాడు మండలం, నాగులపాడు నుంచి యాత్ర ప్రారంభం
కాకుమాను మండలం, వల్లూరులో నాలుగు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ, లింగంగుంటపాలెంలో విగ్రహావిష్కరణ
వట్టిచెరుకూరు మండలం..
వట్టిచెరుకూరులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
లేమల్లెపాడులో విగ్రహావిష్కరణ
అనంతవరప్పాడులో విగ్రహావిష్కరణ
ముట్లూరులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
కారంపూడిపాడులో విగ్రహావిష్కరణ
కోవెలమూడిలో విగ్రహావిష్కరణ
0 comments:
Post a Comment