Home »
» నేటి ఓదార్పుయాత్ర షెడ్యూల్
నేటి ఓదార్పుయాత్ర షెడ్యూల్
|
|
|
|
|
|
జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి నుంచి ప్రారంభమవు తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. వివరాలు.. 19-11-2011 శనివారం చెరుకుపల్లి మండలం* గూడవల్లిలో యాత్ర ప్రారంభం నగరం మండలం* పెదవరంలో వైఎస్ విగ్రహావిష్కరణ చెరుకుపల్లి మండలం* ఆళ్లవారిపాలెంలో పర్యటన * పిట్టుపాలెంలో విగ్రహావిష్కరణ * కనగాలలో విగ్రహావిష్కరణ * గూడవల్లిలో తురుమెళ్ల అర్జునరావు కుటుంబానికి ఓదార్పు, వైఎస్ విగ్రహావిష్కరణ * నడింపల్లిలో పర్యటన * కొండపల్లిలో మూడు విగ్రహాల ఆవిష్కరణ * గుళ్లపల్లిలో విగ్రహావిష్కరణ * చెరుకుపల్లిలో విగ్రహావిష్కరణ, బహిరంగసభ గుంటూరు : నాన్న ఇచ్చిన ఇంత కుటుంబం ఉన్నంతవరకు ఎంతమంది ఏకమై ఎన్ని కుట్రలు చేసినా తనని ఎవరూ ఒంటరిని చేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి చంద్రబాబు వరకు, చంద్రబాబు నుంచి ఈనాడు వరకు, ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి వరకు, ఆంధ్రజ్యోతి నుంచి టివి9 వరకు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా తనని ఎవరూ ఒంటరిని చేయలేరన్నారు |
|
0 comments:
Post a Comment