కాకుమాను మండలం లింగంగుంట్లపాలెం గ్రామస్తులు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో వైఎస్ఆర్ దేవాలయాన్ని నిర్మించారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రతి ఒక్కరూ లబ్ది పొందారని, ఆయన పేరుతో దేవాలయం నిర్మిస్తే అందరికి మేలు జరుగుతుందని ఈ ఆలయం నిర్మించామని స్థానికులు చెప్పారు. గ్రామంలోని రామాలయం పక్కనే నిర్మించిన ఈ ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు.
Home »
» లింగంగుంట్లపాలెంలో వైఎస్ఆర్ ఆలయం
లింగంగుంట్లపాలెంలో వైఎస్ఆర్ ఆలయం
Written By news on Wednesday, November 30, 2011 | 11/30/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment