వరి కుప్పలు పరిశీలించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వరి కుప్పలు పరిశీలించిన జగన్

వరి కుప్పలు పరిశీలించిన జగన్

Written By news on Tuesday, November 29, 2011 | 11/29/2011

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పాండ్రపాడు గ్రామంలో వరి కుప్పలను పరిశీలించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన ఈ గ్రామానికి వచ్చారు. మద్దతు ధర గురించి ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం మరో 93 కరువు మండలాలను ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతో కరువు మండలాలు మొత్తం 865కు చేరాయి
Share this article :

0 comments: