వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పాండ్రపాడు గ్రామంలో వరి కుప్పలను పరిశీలించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన ఈ గ్రామానికి వచ్చారు. మద్దతు ధర గురించి ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో 93 కరువు మండలాలను ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతో కరువు మండలాలు మొత్తం 865కు చేరాయి
రాష్ట్ర ప్రభుత్వం మరో 93 కరువు మండలాలను ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతో కరువు మండలాలు మొత్తం 865కు చేరాయి
0 comments:
Post a Comment