శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. పార్టీలు మారిన నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను మాత్రమే ఆయన ఆమోదించారు.
మొత్తం 61 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించారు. పార్టీలు మారిన జోగు రామన్న, రాజయ్య, గంప గోవర్దన్, జూపల్లి కృష్ణారావు రాజీనామాలను ఆమోదించారు.
మొత్తం 61 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించారు. పార్టీలు మారిన జోగు రామన్న, రాజయ్య, గంప గోవర్దన్, జూపల్లి కృష్ణారావు రాజీనామాలను ఆమోదించారు.
0 comments:
Post a Comment