Home »
» కరువు మండలాల ప్రకటనలో జాప్యం: జగన్
కరువు మండలాల ప్రకటనలో జాప్యం: జగన్
|
|
|
|
|
|
కడప(వైఎస్ఆర్ జిల్లా): కరువు మండలాల ప్రకటనలో అలస్యం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. కరువు మండలాల విభజన శాస్త్రీయంగా జరగలేదన్నారు. రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఇంతవరకు అందలేదని చెప్పారు. రైతుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసాలేదన్నారు. సేద్యం చేసే ధైర్యం రైతుకు రావడంలేదని చెప్పారు. ఇప్పటికైనా కన్నీరు కారుస్తున్న రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి 4వేల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. |
|
0 comments:
Post a Comment