Written By news on Sunday, November 13, 2011 | 11/13/2011
తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ జరుగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నారాయణ స్వామి కుమార్తె వివాహానికి ఆయన హాజరు కానున్నారు.
0 comments:
Post a Comment