Written By news on Saturday, November 12, 2011 | 11/12/2011
రాయ్ బరేలీ: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలిలో ప్రముఖ సంఘసేవకుడు అన్నా హజారే బృందం అభిప్రాయ సేకరణ చేసింది. లోక్ పాల్ బిల్లు ఆమోదించకపోతే సోనియాకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని 99 శాతం మంది చెప్పారు
0 comments:
Post a Comment