Home »
» వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ఆదేశిస్తే ఆ క్షణంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. పార్లమెంట్ లో ఉన్నంతవరకూ తాను కాంగ్రెస్ ఎంపీనని, అప్పటివరకూ పార్టీ ఆదేశాలను పాటిస్తానని సబ్బం హరి తెలిపారు.
వల్లూరులో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ |
|
|
|
|
|
గుంటూరు : ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కాకుమాను మండలం వల్లూరులోని రైస్ మిల్ సెంటర్ వద్ద గ్రామస్తులు ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు |
|
0 comments:
Post a Comment