జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
17-11-2011 గురువారం
రేపల్లె మండలం
* రేపల్లెలో యాత్ర ప్రారంభం
* తుమ్మలలో వైఎస్ విగ్రహావిష్కరణ
* మోళ్ళగుంటలో పర్యటన
నిజాంపట్నం మండలం
* మునిరేడులో పర్యటన
* తాళ్ళతిప్పలో దండుప్రోలు రమేష్ కుటుంబానికి ఓదార్పు
* పాతూరులో పర్యటన
* కొత్తపాలెంలో పర్యటన
* నక్షత్రనగర్లో పర్యటన
* సంజీవనగర్లో పర్యటన
* అడవులదీవిలో విగ్రహావిష్కరణ
* గరువుపాలెంలో పర్యటన
* కూచినపూడిలో విగ్రహావిష్కరణ
* పుల్లమెరకలో పర్యటన
* రెడ్లపాలెంలో పర్యటన
నగరం మండలం
* ఈదుపల్లిలో విగ్రహావిష్కరణ
* నగరంలో విగ్రహావిష్కరణ
వివరాలు..
17-11-2011 గురువారం
రేపల్లె మండలం
* రేపల్లెలో యాత్ర ప్రారంభం
* తుమ్మలలో వైఎస్ విగ్రహావిష్కరణ
* మోళ్ళగుంటలో పర్యటన
నిజాంపట్నం మండలం
* మునిరేడులో పర్యటన
* తాళ్ళతిప్పలో దండుప్రోలు రమేష్ కుటుంబానికి ఓదార్పు
* పాతూరులో పర్యటన
* కొత్తపాలెంలో పర్యటన
* నక్షత్రనగర్లో పర్యటన
* సంజీవనగర్లో పర్యటన
* అడవులదీవిలో విగ్రహావిష్కరణ
* గరువుపాలెంలో పర్యటన
* కూచినపూడిలో విగ్రహావిష్కరణ
* పుల్లమెరకలో పర్యటన
* రెడ్లపాలెంలో పర్యటన
నగరం మండలం
* ఈదుపల్లిలో విగ్రహావిష్కరణ
* నగరంలో విగ్రహావిష్కరణ
0 comments:
Post a Comment