జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం గుంటూరు జిల్లా తుళ్ళూరు నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
14-12-2011 బుధవారం
తుళ్ళూరు మండలం
* తుళ్ళూరు నుంచి యాత్ర ప్రారంభం, రెండు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ, సంకూరి వెంకటరమణ కుటుంబానికి ఓదార్పు
* దొండపాడులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* బోరుపాలెంలో విగ్రహావిష్కరణ
* హరిశ్చంద్రపురంలో విగ్రహావిష్కరణ
* వడ్డమానులో రెండు విగ్రహాల ఆవిష్కరణ, కార్యంశెట్టి పెదబిక్షాలు కుటుంబానికి ఓదార్పు
* అనంతవరంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
తాడికొండ మండలం
* మోతడకలో విగ్రహావిష్కరణ
వివరాలు..
14-12-2011 బుధవారం
తుళ్ళూరు మండలం
* తుళ్ళూరు నుంచి యాత్ర ప్రారంభం, రెండు వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ, సంకూరి వెంకటరమణ కుటుంబానికి ఓదార్పు
* దొండపాడులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* బోరుపాలెంలో విగ్రహావిష్కరణ
* హరిశ్చంద్రపురంలో విగ్రహావిష్కరణ
* వడ్డమానులో రెండు విగ్రహాల ఆవిష్కరణ, కార్యంశెట్టి పెదబిక్షాలు కుటుంబానికి ఓదార్పు
* అనంతవరంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
తాడికొండ మండలం
* మోతడకలో విగ్రహావిష్కరణ
0 comments:
Post a Comment