జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడు నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
16-12-2011 శుక్రవారం
మేడికొండూరు మండలం
* మందపాడు నుంచి యాత్ర ప్రారంభం, ఆరు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* వరగానిలో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ
* సిరిపురంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* పాలడుగులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
వివరాలు..
16-12-2011 శుక్రవారం
మేడికొండూరు మండలం
* మందపాడు నుంచి యాత్ర ప్రారంభం, ఆరు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* వరగానిలో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ
* సిరిపురంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* పాలడుగులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
0 comments:
Post a Comment