గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు మూడు రోజులు పాటు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. పొన్నూరు మండలం కట్టెంపూడిలో శుక్రవారం ఆయన తన యాత్రను ముగించనున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి జిల్లాలో ఓదార్పు యాత్ర పునప్రారంభం కానుంది. అవిశ్వాస తీర్మానంపై వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలతో చర్చించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్ బయల్దేరనున్నారు.
Home »
» వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్ బయల్దేరనున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్ బయల్దేరనున్నారు.
Written By ysrcongress on Friday, December 2, 2011 | 12/02/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment