నడక దారిన వచ్చేవారికి వంద రూపాయలకే శీఘ్రదర్శనం - టిటిడి పాలక మండలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నడక దారిన వచ్చేవారికి వంద రూపాయలకే శీఘ్రదర్శనం - టిటిడి పాలక మండలి

నడక దారిన వచ్చేవారికి వంద రూపాయలకే శీఘ్రదర్శనం - టిటిడి పాలక మండలి

Written By ysrcongress on Sunday, December 11, 2011 | 12/11/2011

తిరుమల వచ్చే భక్తుల కోసం టిటిడి పాలక మండలి ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 
1. నడక దారిన వచ్చేవారికి వంద రూపాయలకే శీఘ్రదర్శనం 
2. వికలాంగులకు, వృద్ధులకు మహాద్వారం ద్వారా ఉచిత దర్శనం
3.టూరిజానివిఐపిలు.వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరానికి వచ్చే వివిఐపిల జాబితా 25 లోపే ఇవ్వాలి.
5. ఎయిడెడ్ పాఠశాలలోని ఇంటర్ విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు 
6. సెల్ ఫోన్ వినియోగంపై ప్రత్యేక చట్టం
7. బలరామయ్య ఆధ్వర్యంలో రిక్రూట్ మెంట్ కు ప్రత్యేక కమిటీని నియమించాలని
Share this article :

0 comments: