వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. 24వ తేదీ జిల్లాకు చేరుకుని మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలో ఉంటారు. సాయంత్రం 4 గంటలకు లింగాలలో వైఎస్ విగ్రహావిష్కరణ చేస్తారు. అనంతరం పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలకు అందుబాటులో ఉంటారు.
25వ తేదీ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పులివెందుల, ఇడుపులపాయలో జరిగే ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్ జగన్ పాల్గొంటారు. 26,27,28 తేదీ లలో ఆయన రాయచోటి నియోజకవర్గంలో ఓదార్పు యాత్రను చేపట్టనున్నారు. ఈ సం దర్భంగా ైవె ఎస్ రాజశేఖరరెడ్డి అకాలమృతితో తనువు చాలించిన వారి కుటుం బాలను పరామర్శించడంతో పాటు పలుచోట్ల వైఎస్ విగ్రహావిష్కరణలు చేస్తారు.
ఓదార్పు యాత్ర షెడ్యూల్:
26వతేదీ
10.45 గంటలకు వెలిగల్లు
11.15కు గాలివీడు
12.30కు నూలివీడు
1.15కు అరివీడు
1.45కు గోరాన్చెరువు
2.30 గంటలకు మాధవరం
3.30 గంటలకు బోయపల్లె
సాయంత్రం 5గంటలకు రాయచోటి
రాత్రి 8 గంటలకు నేతాజిసర్కిల్లో సమావేశం
11 గంటలకు కొత్తపేటలో రామాంజనేయరెడ్డి కుటుంబానికి ఓదార్పు.
27వ తేదీ
8.30కి బండ్లపెంట దర్గా
10.30కు వండాడి
11కు చాకిబండ మసీదు
12గంటలకు మల్లూరు
12.30 గంటలకు చిన్నమండెం మసీదు
3గంటలకు దేవపట్ల
3.30గంటలకు గుట్టపల్లె
4.30 గంటలకు శెట్టిపల్లె
5.30కి దుద్యాల
6.15 గంటలకు మోటకట్ల
6.45కు సంబేపల్లె
7.30కు పీఎస్కాలనీ
9 గంటలకు రాయచోటి
28వతేదీ
9.30 గంటలకు నరసింహరాజుగారిపల్లె
10 గంటలకు కోనంపేట
11కు పందిళ్లపల్లె
11.45కు చాగలగుట్టపల్లె
12 గంటలకు లక్కిరెడ్డిపల్లె
12.30కు రామాపురం
1.30కి వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో పర్యటిస్తారు.
రాత్రి 7.30గంటలకు శిబ్యాల
25వ తేదీ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పులివెందుల, ఇడుపులపాయలో జరిగే ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్ జగన్ పాల్గొంటారు. 26,27,28 తేదీ లలో ఆయన రాయచోటి నియోజకవర్గంలో ఓదార్పు యాత్రను చేపట్టనున్నారు. ఈ సం దర్భంగా ైవె ఎస్ రాజశేఖరరెడ్డి అకాలమృతితో తనువు చాలించిన వారి కుటుం బాలను పరామర్శించడంతో పాటు పలుచోట్ల వైఎస్ విగ్రహావిష్కరణలు చేస్తారు.
ఓదార్పు యాత్ర షెడ్యూల్:
26వతేదీ
10.45 గంటలకు వెలిగల్లు
11.15కు గాలివీడు
12.30కు నూలివీడు
1.15కు అరివీడు
1.45కు గోరాన్చెరువు
2.30 గంటలకు మాధవరం
3.30 గంటలకు బోయపల్లె
సాయంత్రం 5గంటలకు రాయచోటి
రాత్రి 8 గంటలకు నేతాజిసర్కిల్లో సమావేశం
11 గంటలకు కొత్తపేటలో రామాంజనేయరెడ్డి కుటుంబానికి ఓదార్పు.
27వ తేదీ
8.30కి బండ్లపెంట దర్గా
10.30కు వండాడి
11కు చాకిబండ మసీదు
12గంటలకు మల్లూరు
12.30 గంటలకు చిన్నమండెం మసీదు
3గంటలకు దేవపట్ల
3.30గంటలకు గుట్టపల్లె
4.30 గంటలకు శెట్టిపల్లె
5.30కి దుద్యాల
6.15 గంటలకు మోటకట్ల
6.45కు సంబేపల్లె
7.30కు పీఎస్కాలనీ
9 గంటలకు రాయచోటి
28వతేదీ
9.30 గంటలకు నరసింహరాజుగారిపల్లె
10 గంటలకు కోనంపేట
11కు పందిళ్లపల్లె
11.45కు చాగలగుట్టపల్లె
12 గంటలకు లక్కిరెడ్డిపల్లె
12.30కు రామాపురం
1.30కి వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో పర్యటిస్తారు.
రాత్రి 7.30గంటలకు శిబ్యాల
1 comments:
jagan response ento delhi varaku andaru chusaru e roju kotaga response gurinchi matladanavasaram ledu
Post a Comment