వైఎస్‌ఆర్ జిల్లాలో మూడవ రోజు ఓదార్పుయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ జిల్లాలో మూడవ రోజు ఓదార్పుయాత్ర

వైఎస్‌ఆర్ జిల్లాలో మూడవ రోజు ఓదార్పుయాత్ర

Written By ysrcongress on Wednesday, December 28, 2011 | 12/28/2011

వైఎస్‌ఆర్ జిల్లాలో మూడవ రోజు ఓదార్పుయాత్రను వైఎస్ జగన్ నరసింహరాజు పల్లె నుంచి ప్రారంభిస్తారు. మహానేత వైఎస్‌ఆర్ మృతిని తట్టుకోలేక అసువులు బాసిన నరసింహరాజు కుటుంబానిన జగన్ పరామర్శిస్తారు. అక్కడి నుంచి కోనంపేట, పందిళ్లపల్లి, చాగలగుట్టపల్లిలో గ్రామస్థులు అభిమానంతో ఏర్పాటు చేసుకునన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. లక్కిరెడ్డిపల్లి, రామాపురంలలో దివంగత నేత విగ్రహాలను ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాయచోటి టౌన్ కొత్తపేటలో ఆంజనేయరెడ్డి కుటుంబాన్ని, బోస్‌నగర్‌లో బాబా ఫక్రుద్ధీన్ కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం మాధపురం, చెన్నముక్కపల్లి, శిద్యాలలో పర్యటిస్తారు.

9.30 గంటలకు నరసింహరాజుపల్లె
10 గంటలకు కోనంపేట
11 గంటలకు పందిళ్లపల్లె
12 గంటలకు లక్కిరెడ్డిపల్లె
12.30 గంటలకు రామాపురం
2 గంటలకు రాయచోటిలో ఓదార్పు
3.30 గంటలకు మాధవరం
6 గంటలకు చెన్న ముక్కపల్లె
6.30 గంటలకు శిబ్యాల
Share this article :

0 comments: