దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ చార్జిషీటులో చేర్చినందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి స్పష్టం చేశారు. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సింది లోక్సభ స్పీకరేనని చెప్పారు. రాజీనామాకు కట్టుబడి ఉన్నానని స్పీకర్కు తెలిపానని అన్నారు. తన రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్నప్పుడు విప్ ధిక్కరించడమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఆగస్టు 24నే రాజీనామా సమర్పించానని, అప్పటి నుంచి ఏ సమావేశాలకు వెళ్లడంలేదని మేకపాటి తెలిపారు
Home »
» రాజీనామాకు కట్టుబడ్డా: ఎంపీ మేకపాటి
రాజీనామాకు కట్టుబడ్డా: ఎంపీ మేకపాటి
Written By ysrcongress on Wednesday, December 28, 2011 | 12/28/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment