పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. జగన్ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నేత నాగిరెడ్డి కూడా ఉన్నారు.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్నికేంద్ర ప్రభుత్వ దృష్టికి ఢిల్లీ పర్యటనలో జగన్ తీసుకురానున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి శరద్ పవార్ను ఇతర కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశముంది.
రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని వివరించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ అపాయింట్మెంట్ను కోరామని నాగిరెడ్డి సాక్షి మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్నికేంద్ర ప్రభుత్వ దృష్టికి ఢిల్లీ పర్యటనలో జగన్ తీసుకురానున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి శరద్ పవార్ను ఇతర కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశముంది.
రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని వివరించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ అపాయింట్మెంట్ను కోరామని నాగిరెడ్డి సాక్షి మీడియాకు వెల్లడించారు.
0 comments:
Post a Comment