మాటపై నిలబడేవారే జగన్మోహన్రెడ్డితో శాశ్వతంగా ఉంటారని, అలాంటి వ్యక్తులే జగన్కు కావాలని ఎంపీ సబ్బంహరి స్పష్టంచేశారు. హైదరాబాద్ వెళ్తూ విశాఖ విమానాశ్రయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో అవిశ్వాసం ప్రతిపాదనపై ప్రస్తావించగా ఆయన ఇలా స్పందించారు. ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందలేకపోయిందని... అందుకే అవిశ్వాసానికి జగన్ మద్దతు ప్రకటించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలతోపాటు అన్ని పార్టీలూ, కాంగ్రెస్లో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వం రావాల
ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment