వచ్చే ఏడాది ఆరంభంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సర్పంచ్, సింగిల్ విండో, జిల్లా పరిషత్,మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని ఆయన ఆదివారం ఇక్కడ అన్నారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో ఇప్పుడు అమల్లో ఉన్న అయిదంచెల స్థానంలో తిరిగి మూడంచెల విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. స్థానిక సంస్థలకు మూడు అంచెల వ్యవస్థను పునరుద్దరించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో ఇప్పుడు అమల్లో ఉన్న అయిదంచెల స్థానంలో తిరిగి మూడంచెల విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. స్థానిక సంస్థలకు మూడు అంచెల వ్యవస్థను పునరుద్దరించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
0 comments:
Post a Comment