న్యూఢిల్లీ : ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి కొత్తగా తమకు ఎలాంటి సమాచారం రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఆస్తుల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు తనను గాని, తన ప్రతినిధిని గాని హాజరు కావాలన్న విషయం చాలా పాతవార్త అని జగన్ తెలిపారు.
'చిత్రావతి'ని పరిశీలించిన ఎమ్మెల్యే విజయమ్మ: పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా): చిత్రావతి రిజర్వాయర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మ రైతులతో కలిసి పరిశీలించారు. పులివెందుల తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర నీటిని విడుదల చేయాలని ఆమె అధికారులను కోరారు. నీటి విడుదలపై అధికారులు స్పందించడంలేదని రైతులు ఎస్ఇ, ఇడిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా రైతులతో ఉన్నారు. ఎక్సైజ్ మంత్రిని తొలగించాలి: వాసిరెడ్డి పద్మ | ||||||||
|
Home »
» ఈడీ నుంచి కొత్త సమాచారం లేదు: జగన్
ఈడీ నుంచి కొత్త సమాచారం లేదు: జగన్
Written By news on Monday, December 19, 2011 | 12/19/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment