రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితి, రైతు సమస్యలను చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి శనివారం హైదరాబాద్లో సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది.
ఈ భేటీలో ఉపఎన్నికలొస్తే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అంశం ప్రస్తావనకు రానుంది. సీజీసీ సమావేశం తర్వాత ఆదివారం వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో జగన్ భేటీ అవుతారు.
ఈ భేటీలో ఉపఎన్నికలొస్తే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అంశం ప్రస్తావనకు రానుంది. సీజీసీ సమావేశం తర్వాత ఆదివారం వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో జగన్ భేటీ అవుతారు.
0 comments:
Post a Comment