జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం గుంటూరు జిల్లా మండల కేంద్రం పెదకూరపాడు నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
18-1-2012 బుధవారం
పెదకూరపాడు మండలం
* పెదకూరపాడు నుంచి యాత్ర ప్రారంభం
అమరావతి మండలం
* మునగోడులో ఐదు విగ్రహాల ఆవిష్కరణ
* తురగావారిపాలెంలో విగ్రహావిష్కరణ
క్రోసూరు మండలం
* బయ్యవరంలో విగ్రహావిష్కరణ
* ఊటుకూరులో విగ్రహావిష్కరణ, జెర్రిపోతు చంద్రమ్మ కుటుంబానికి ఓదార్పు
అచ్చంపేట మండలం
* ఓర్వకల్లులో విగ్రహావిష్కరణ
* రుద్రవరంలో పర్యటన
* కోగంటివారిపాలెంలో విగ్రహావిష్కరణ
వివరాలు..
18-1-2012 బుధవారం
పెదకూరపాడు మండలం
* పెదకూరపాడు నుంచి యాత్ర ప్రారంభం
అమరావతి మండలం
* మునగోడులో ఐదు విగ్రహాల ఆవిష్కరణ
* తురగావారిపాలెంలో విగ్రహావిష్కరణ
క్రోసూరు మండలం
* బయ్యవరంలో విగ్రహావిష్కరణ
* ఊటుకూరులో విగ్రహావిష్కరణ, జెర్రిపోతు చంద్రమ్మ కుటుంబానికి ఓదార్పు
అచ్చంపేట మండలం
* ఓర్వకల్లులో విగ్రహావిష్కరణ
* రుద్రవరంలో పర్యటన
* కోగంటివారిపాలెంలో విగ్రహావిష్కరణ
0 comments:
Post a Comment