జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పుయాత్రకు వైఎస్ జగన్ రెండు రోజుల స్వల్ప విరామం ప్రకటించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నరసరావుపేట పట్టణంలో రెండు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి అనంతరం వస్త్రాలపై వ్యాట్కు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో పాల్గొన్నారని, మళ్లీ ఈ నెల 30 నుంచి నరసరావుపేట నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర మొదలవుతుందని, ఇప్పటివరకు జిల్లాలో 11 నియోజకవర్గాల్లో ఓదార్పు యాత్ర జరిగిందని వివరించారు.
Home »
» ఓదార్పునకు 2రోజుల విరామం
ఓదార్పునకు 2రోజుల విరామం
Written By ysrcongress on Saturday, January 28, 2012 | 1/28/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment