జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లా మండల కేంద్రం క్రోసూరు నుంచి ప్రారంభమ వుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
20-1-2012 శుక్రవారం
క్రోసూరు మండలం
* క్రోసూరు నుంచి యాత్ర ప్రారంభం
అచ్చంపేట మండలం
* పెదపాలెంలో చిలకా మరియమ్మ కుటుంబానికి ఓదార్పు
* కొండూరులో విగ్రహావిష్కరణ
క్రోసూరు మండలం
* దొడ్లేరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* ఆవులవారిపాలెంలో ద్రోణాదుల శ్రీనివాసరావు కుటుంబానికి ఓదార్పు
* హస్సానాబాద్లో విగ్రహావిష్కరణ, షేక్ గారపాటి గాలిసా కుటుంబానికి ఓదార్పు
* గుడిపాడులో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ
వివరాలు..
20-1-2012 శుక్రవారం
క్రోసూరు మండలం
* క్రోసూరు నుంచి యాత్ర ప్రారంభం
అచ్చంపేట మండలం
* పెదపాలెంలో చిలకా మరియమ్మ కుటుంబానికి ఓదార్పు
* కొండూరులో విగ్రహావిష్కరణ
క్రోసూరు మండలం
* దొడ్లేరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* ఆవులవారిపాలెంలో ద్రోణాదుల శ్రీనివాసరావు కుటుంబానికి ఓదార్పు
* హస్సానాబాద్లో విగ్రహావిష్కరణ, షేక్ గారపాటి గాలిసా కుటుంబానికి ఓదార్పు
* గుడిపాడులో నాలుగు విగ్రహాల ఆవిష్కరణ
0 comments:
Post a Comment