జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర శనివారం గుంటూరు జిల్లా మండల కేంద్రం క్రోసూరు నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
21-1-2012 శనివారం
క్రోసూరు మండలం
* క్రోసూరు నుంచి యాత్ర ప్రారంభం
* అనంతవరంలో నాలుగు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
అచ్చంపేట మండలం
* చిగురుపాడులో విగ్రహావిష్కరణ
* కోగంటివారిపాలెంలో విగ్రహావిష్కరణ
* అచ్చంపేటలో మూడు విగ్రహాల ఆవిష్కరణ, బహిరంగసభ
వివరాలు..
21-1-2012 శనివారం
క్రోసూరు మండలం
* క్రోసూరు నుంచి యాత్ర ప్రారంభం
* అనంతవరంలో నాలుగు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
అచ్చంపేట మండలం
* చిగురుపాడులో విగ్రహావిష్కరణ
* కోగంటివారిపాలెంలో విగ్రహావిష్కరణ
* అచ్చంపేటలో మూడు విగ్రహాల ఆవిష్కరణ, బహిరంగసభ
0 comments:
Post a Comment