HYDERABAD : RANGAREDDY COLLECTORATE (LAKDIKAPOOL)
Dharna Date: January 4th, 2012
జనవరి 4 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ తలపెట్టిన ఫీజు ధర్నా
పేద విద్యార్థులందరూ ఉన్నత చదువులు అభ్యసించడానికి వీలుగా మహానేత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు . ఈ పథకం పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగానే జనవరి 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫీజు ధర్నాలు . పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొంటారు. అదే రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు . .
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటికి రూ.3 వేల కోట్ల బకాయిలు, విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇంతవరకు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు కాకపోవడం , మరో ఏడాది కేటాయింపులు కూడా కలిపితే మొత్తం బకాయిలు సుమారు రూ.7 వేల కోట్లకు చేరుకుంటాయి.
0 comments:
Post a Comment