జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర ఆదివారం పెదకూరపాడు నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆ వివరాలు...
8-1-2012 ఆదివారం
పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు నుంచి ప్రారంభం
మండేపూడిలో రెండు విగ్రహాల ఆవిష్కరణ, నామాల నాగరాజు కుటుంబానికి ఓదార్పు
75 త్యాళ్ళూరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ, కల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఓదార్పు
అబ్బురాజుపాలెంలో పర్యటన
పెదకూరపాడులో పర్యటన
అమరావతి మండలం
అత్తలూరులో విగ్రహావిష్కరణ
జూపూడిలో విగ్రహావిష్కరణ
దిడుగులో విగ్రహావిష్కరణ
మునగోడులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
8-1-2012 ఆదివారం
పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు నుంచి ప్రారంభం
మండేపూడిలో రెండు విగ్రహాల ఆవిష్కరణ, నామాల నాగరాజు కుటుంబానికి ఓదార్పు
75 త్యాళ్ళూరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ, కల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఓదార్పు
అబ్బురాజుపాలెంలో పర్యటన
పెదకూరపాడులో పర్యటన
అమరావతి మండలం
అత్తలూరులో విగ్రహావిష్కరణ
జూపూడిలో విగ్రహావిష్కరణ
దిడుగులో విగ్రహావిష్కరణ
మునగోడులో మూడు విగ్రహాల ఆవిష్కరణ
0 comments:
Post a Comment