వైఎస్‌ఆర్‌పిసి ఎన్నికల పరిశీలకుల నియామకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్‌పిసి ఎన్నికల పరిశీలకుల నియామకం

వైఎస్‌ఆర్‌పిసి ఎన్నికల పరిశీలకుల నియామకం

Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012

రానున్న మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరికొన్ని జిల్లాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. చిత్తూరు జిల్లాకు డి.సి.గోవిందరెడ్డి, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలను, నిజామాబాద్ జిల్లాకు బి.జనక్‌ప్రసాద్, కృష్ణా జిల్లాకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, మెదక్ జిల్లాకు డాక్టర్ శ్రవణ్, మహబూబ్‌నగర్ జిల్లాకు ఎ.సుధీర్‌రెడ్డిలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి పీఎన్వీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
Share this article :

0 comments: