నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగే రైతు దీక్షకు తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల రైతులూ హాజరు కావాలని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతాంగ శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని ఆయన గుర్తు చేశారు.
సీమాంధ్ర కంటే ఎక్కువగా తెలంగాణలోనే 17లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందజేశారని తెలిపారు. అలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు మళ్లీ అమలవ్వాలంటే జగన్ నాయకత్వాన్ని కోరుకోవాలని మేకపాటి సూచించారు. ఆర్మూర్ దీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సీమాంధ్ర కంటే ఎక్కువగా తెలంగాణలోనే 17లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందజేశారని తెలిపారు. అలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు మళ్లీ అమలవ్వాలంటే జగన్ నాయకత్వాన్ని కోరుకోవాలని మేకపాటి సూచించారు. ఆర్మూర్ దీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
0 comments:
Post a Comment