చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసు నిష్పాక్షిక విచారణ కోసం మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో వేరే బెంచ్ కు గురువారం బదిలీ అయ్యింది. రియలన్స్ ప్రతివాదిగా ఉన్న కేసులను విచారించనంటూ గతంలో జస్టిస్ భండారీ పేర్కొన్న విషయాన్ని న్యాయవాది హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో ఈ కేసును వేరే బెంచ్ కు బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ భండారీ,జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు. చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ నిష్పాక్షికంగా ఉండాలంటే సుప్రీంకోర్టు లేదా ఇతర రాష్ట్ర హైకోర్టులో విచారించాలని విజయమ్మ సుప్రీంకోర్టును కోరారు.
దీంతో ఈ కేసును వేరే బెంచ్ కు బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ భండారీ,జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు. చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ నిష్పాక్షికంగా ఉండాలంటే సుప్రీంకోర్టు లేదా ఇతర రాష్ట్ర హైకోర్టులో విచారించాలని విజయమ్మ సుప్రీంకోర్టును కోరారు.
0 comments:
Post a Comment