విద్యుత్ వినియోగదారులపై సర్ ఛార్జి బాదుడుకు రంగం సిద్ధమైంది. ఇంధన సర్దుబాటు పేరుతో 3,058 కోట్ల రూపాయల వసూలుకు ఇఆర్ సి ఆమోదం తెలిపింది. యూనిట్ కు ఒక రూపాయి 7 పైసల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. 2009-2010 సంవత్సరానికి సంబంధించి అన్ని రకాల విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు భారం పడుతుంది. వచ్చే నెల నుంచే ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
2008-2009 సంవత్సరానికి సంబంధించి ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ఆర్ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆ ఏడాది 508 కోట్ల రూపాయల భారాన్ని వైఎస్ ప్రభుత్వమే భరించింది. ఆ విధంగా రెండు కోట్ల కుటుంబాలకు ఊరట కలిగింది.
2008-2009 సంవత్సరానికి సంబంధించి ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ఆర్ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆ ఏడాది 508 కోట్ల రూపాయల భారాన్ని వైఎస్ ప్రభుత్వమే భరించింది. ఆ విధంగా రెండు కోట్ల కుటుంబాలకు ఊరట కలిగింది.
0 comments:
Post a Comment