టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బినామీ, అక్రమ ఆస్తుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నిష్పాక్షికత కోసం కేసు విచారణను రాష్ట్రం నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు, ఆయన బినామీలు 'నాట్బిఫోర్' ద్వారా విచారణపై అనుమానాలకు అవకాశమిస్తున్నారని ఆమె ఈ పిటిషన్లో కోరారు.
Home »
» విజయమ్మ పిటిషన్ పై నేడు విచారణ
విజయమ్మ పిటిషన్ పై నేడు విచారణ
Written By ysrcongress on Monday, January 16, 2012 | 1/16/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment