జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సింగనమల నియోజకవర్గంలోని గార్లెదిన్నె మండలంలో టీడీపీ మొత్తం ఖాళీ అయిపోయింది. సుదీర్ఘ కాలం టీడీపీలో పని చేసిన డాక్టర్ అమరనాథ్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమరనాథ్రెడ్డితోపాటు మూడు వేల మంది గార్లదిన్నె మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నేతల్ని అనంతరపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సాంబశివారెడ్డి, పైలా నర్సింహయ్య, వై విశ్వేశ్వరరెడ్డి తదితరులు పార్టీలోకి ఆహ్వానించారు.
Home »
» టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిక
టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిక
Written By ysrcongress on Tuesday, January 3, 2012 | 1/03/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment