వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం కన్వీనర్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం కన్వీనర్లు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం కన్వీనర్లు

Written By ysrcongress on Monday, January 9, 2012 | 1/09/2012

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాలుగు జిల్లాలకు కన్వీనర్లను ప్రకటించింది. పార్టీ అధినేత, ఎంపి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు మహిళా విభాగ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మాల కుమారి ఈ రోజు ఇక్కడ తెలిపారు. కృష్ణా జిల్లా మహిళా విభాగ కన్వీనర్‌గా తాతినేని పద్మ, చిత్తూరు జిల్లా కన్వీనర్‌గా పి.వి.గాయత్రి దేవి, తిరుపతి సిటీ కన్వీనర్‌గా కె.కుసుమ కుమారి, కర్నూలు జిల్లా కన్వీనర్‌గా ఎ.నారాయణమ్మ, మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్‌గా పి.శారదలను నియమించారు.
Share this article :

0 comments: