వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాలుగు జిల్లాలకు కన్వీనర్లను ప్రకటించింది. పార్టీ అధినేత, ఎంపి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు మహిళా విభాగ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మాల కుమారి ఈ రోజు ఇక్కడ తెలిపారు. కృష్ణా జిల్లా మహిళా విభాగ కన్వీనర్గా తాతినేని పద్మ, చిత్తూరు జిల్లా కన్వీనర్గా పి.వి.గాయత్రి దేవి, తిరుపతి సిటీ కన్వీనర్గా కె.కుసుమ కుమారి, కర్నూలు జిల్లా కన్వీనర్గా ఎ.నారాయణమ్మ, మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్గా పి.శారదలను నియమించారు.
Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం కన్వీనర్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం కన్వీనర్లు
Written By ysrcongress on Monday, January 9, 2012 | 1/09/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment