జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్రకు స్వల్ప విరామం ప్రకటించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, తలశిల రఘురాంలు మీడియాకు తెలిపారు.
నిజమాబాద్ జిల్లా ఆర్మూర్లో తలపెట్టనున్న రైతు దీక్ష దీక్షను పురస్కరించుకొని ఓదార్పుయాత్రకు విరామం ప్రకటించారు. ఆర్మూరు రైతు దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా అబ్బరాజుపల్లెలో ఓదార్పుయాత్రను ముగించుకొని జగన్ హైదరాబాద్కు రానున్నారు. జనవరి 17 తేదిన ఓదార్పుయాత్రను తిరిగి ప్రారంభిస్తారని రాజశేఖర్, రఘురాంలు తెలిపారు.
నిజమాబాద్ జిల్లా ఆర్మూర్లో తలపెట్టనున్న రైతు దీక్ష దీక్షను పురస్కరించుకొని ఓదార్పుయాత్రకు విరామం ప్రకటించారు. ఆర్మూరు రైతు దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా అబ్బరాజుపల్లెలో ఓదార్పుయాత్రను ముగించుకొని జగన్ హైదరాబాద్కు రానున్నారు. జనవరి 17 తేదిన ఓదార్పుయాత్రను తిరిగి ప్రారంభిస్తారని రాజశేఖర్, రఘురాంలు తెలిపారు.
0 comments:
Post a Comment