తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ముస్లింలు ఎప్పటికి నమ్మరని మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వక్ఫ్ ఆస్తులను చంద్రబాబు అమ్ముకున్నారని ఆయన విమర్శించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక సీఎం కిరణ్, చంద్రబాబులు ఏకమయ్యారని... ప్రస్తుతం కిరణ్కు సలహాదారు చంద్రబాబేనని రెహ్మాన్ మండిపడ్డారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలాగే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దమ్ముంటే రాజీనామా చేయాలని రెహ్మాన్ సవాల్ విసిరారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక సీఎం కిరణ్, చంద్రబాబులు ఏకమయ్యారని... ప్రస్తుతం కిరణ్కు సలహాదారు చంద్రబాబేనని రెహ్మాన్ మండిపడ్డారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలాగే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దమ్ముంటే రాజీనామా చేయాలని రెహ్మాన్ సవాల్ విసిరారు
0 comments:
Post a Comment