ఇప్పటికిప్పుడు సహకార ఎన్నికలకు వెళితే తమకు ప్రతికూల ఫలితాలు వస్తాయని, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభావం, సీమాంధ్రలో జగన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని డిసిసిబి చైర్మన్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరించారు. డిసిసిబి చైర్మన్లతో ముఖ్యమంత్రి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యారు. ఏప్రిల్ 15వ తేదీ లోపల సహకార ఎన్నికలు పూర్తి చేయాలని సిఎం చెప్పారు. సహకార ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల్లో ఖచ్చితమైన తేదీలను తెలపాలని సిఎం సూచన చేశారు.
Home »
» సీమాంధ్రలో జగన్ ప్రభావం: డిసిసిబి చైర్మన్లు
సీమాంధ్రలో జగన్ ప్రభావం: డిసిసిబి చైర్మన్లు
Written By ysrcongress on Friday, January 27, 2012 | 1/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment