గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా జననేత జగన్మోహన్రెడ్డి తాడ్వాయి గ్రామానికి చేరుకున్నారు. తాడ్వాయి గ్రామంలో జగన్కు ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలికారు. గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. జగన్ వెంట లక్ష్మిపార్వతి కూడా ఉన్నారు.
Home »
» జగన్కు ప్రజలు ఆత్మీయంగా స్వాగతం
జగన్కు ప్రజలు ఆత్మీయంగా స్వాగతం
Written By ysrcongress on Thursday, January 19, 2012 | 1/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment