మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను పడగొడతామంటూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు బాబు అధికారంలోకి రావడమే కల్ల అని, నోరు అదుపులో పెట్టుకోవాలని విద్యార్థులు హెచ్చిరించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులు గురువారం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్పై నీతిమాలిన మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని వారు స్పష్టం చేశారు. |
Home »
» బాబు వ్యాఖ్యలపై విద్యార్థుల ఆగ్రహం
బాబు వ్యాఖ్యలపై విద్యార్థుల ఆగ్రహం
Written By ysrcongress on Thursday, January 19, 2012 | 1/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment