రంగారెడ్డి జిల్లా నేత కొలను శ్రీనివాసరెడ్డి శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఈ సందర్భంగా కొలనుకు పార్టీ కండువా వేసి స్వాగతించారు. అంతకు ముందు దూలపల్లిలో జగన్ కు విద్యార్థులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై పోరాడాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా నేత కొలను శ్రీనివాసరెడ్డి శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఈ సందర్భంగా కొలనుకు పార్టీ కండువా వేసి స్వాగతించారు. అంతకు ముందు దూలపల్లిలో జగన్ కు విద్యార్థులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఫీజు రీ
రంగారెడ్డి జిల్లా నేత కొలను శ్రీనివాసరెడ్డి శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఈ సందర్భంగా కొలనుకు పార్టీ కండువా వేసి స్వాగతించారు. అంతకు ముందు దూలపల్లిలో జగన్ కు విద్యార్థులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఫీజు రీ
0 comments:
Post a Comment