గోపాలకృష్ణ కుటుంబానికి ఫోన్ లో జగన్ పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గోపాలకృష్ణ కుటుంబానికి ఫోన్ లో జగన్ పరామర్శ

గోపాలకృష్ణ కుటుంబానికి ఫోన్ లో జగన్ పరామర్శ

Written By ysrcongress on Thursday, January 5, 2012 | 1/05/2012

అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తోట గోపాలకృష్ణ కుటుంబాన్ని గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రలో ఉన్న ఆయన గోపాలకృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ కిర్లంపూడి వెళ్లనున్నారు.
Share this article :

0 comments: