21న ‘వైఎస్’ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 21న ‘వైఎస్’ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

21న ‘వైఎస్’ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

Written By ysrcongress on Friday, February 17, 2012 | 2/17/2012

 ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఆయన హాజరవుతారు. అదేరోజున ఉదయం 11గంటలకు పార్టీ మున్సిపల్ పరిశీలకుల సమావేశం జరుగుతుంది. 22వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర పునఃప్రారంభం అవుతున్నందున ఈ రెండు సమావేశాలనూ 21వ తేదీనే ఏర్పాటు చేశారు.
Share this article :

0 comments: