జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జరుగుతుందని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్లు తెలిపారు.
వివరాలు..
28-2-2012 మంగళవారం
వినుకొండ పట్టణంలో..
* గ్రంథాలయం బజారు నుంచి యాత్ర ప్రారంభం
నూజెండ్ల మండలంలో..
* తలార్లపల్లిలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* రెడ్డిపాలెంలో విగ్రహావిష్కరణ
* మారెళ్లవారిపాలెంలో విగ్రహావిష్కరణ
* వి. అప్పాపురంలో విగ్రహావిష్కరణ
* నూజెండ్లలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* లక్ష్మీపురంలో విగ్రహావిష్కరణ
* కొత్తరెడ్డిపాలెంలో విగ్రహావిష్కరణ
* గాంధీనగరంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
వివరాలు..
28-2-2012 మంగళవారం
వినుకొండ పట్టణంలో..
* గ్రంథాలయం బజారు నుంచి యాత్ర ప్రారంభం
నూజెండ్ల మండలంలో..
* తలార్లపల్లిలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
* రెడ్డిపాలెంలో విగ్రహావిష్కరణ
* మారెళ్లవారిపాలెంలో విగ్రహావిష్కరణ
* వి. అప్పాపురంలో విగ్రహావిష్కరణ
* నూజెండ్లలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* లక్ష్మీపురంలో విగ్రహావిష్కరణ
* కొత్తరెడ్డిపాలెంలో విగ్రహావిష్కరణ
* గాంధీనగరంలో రెండు విగ్రహాల ఆవిష్కరణ
0 comments:
Post a Comment