ఆడిటర్ విజయసాయిరెడ్డికి సత్యశోధన(నార్కో ఎనాలసిస్) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు గురువారం కొట్టివేసింది. సీబీఐ వేసిన పిటిషన్ను కోర్టులో విజయసాయిరెడ్డి సవాల్ చేశారు. దీనిపై జనవరి 30న న్యాయస్థానం విచారణ జరిపింది. సీబీఐ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ నేడు తీర్పు వెలువరించింది.
Home »
» సాయిరెడ్డి సత్యశోధన పిటిషన్ కొట్టివేత
సాయిరెడ్డి సత్యశోధన పిటిషన్ కొట్టివేత
Written By ysrcongress on Thursday, February 2, 2012 | 2/02/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment