రాష్ర్టంలో ఐఏఎస్‌ల పరిస్థితే ఇలా ఉంటే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ర్టంలో ఐఏఎస్‌ల పరిస్థితే ఇలా ఉంటే

రాష్ర్టంలో ఐఏఎస్‌ల పరిస్థితే ఇలా ఉంటే

Written By news on Tuesday, February 7, 2012 | 2/07/2012

మీడియాతో సీబీఐ జేడీ చేతులు కలిపారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి, జనక్‌ప్రసాద్‌లు మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐ మాన్యువల్ కాపీలను మీడియాకు అందచేశారు. సీబీఐ నిబంధనల్ని పాటించలేదని వారు తెలిపారు. సీబీఐ దర్యాప్తు ఫ్యాక్షన్ సంస్కృతికి నిదర్శనమన్నారు. మీడియాకు సీబీఐ తప్పుడు కథనాలను అందించారని తీవ్రంగా విమర్శించారు. రాష్ర్టంలో ఐఏఎస్‌ల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. వైఎస్ కుటుంబంపై చంద్రబాబు నీచంగా మాట్లాడుతన్నారని.. అసహనంతోనే బాబు మాట్లాడారనిపిస్తోందని పద్మ అన్నారు.
Share this article :

0 comments: